Posts

Showing posts from May, 2024

Comprehensive Clinic for Thalassemia in both Telugu states

Image
 Comprehensive Clinic for Thalassemia in both Telugu states * Clinic is being setup at Kamineni Hospital, LB Nagar * Accessible Treatment for Thalassemia to all * Parental testing, and Genetic counselling is available * Blood tranfusion and Bone marrow transplantion too * Thalassemia testing to be done while checking kundali * Suggests Director Hematology Dr. Sachin Jadhav Hydearabad, 27th May 2024: Thalassemia is the most dangerous genetic disorder. It is inherited from one or both parents. This can occur in both male and female infants. There are two types of thalassemia. They are, thalassemia carrier (minor) and thalassemia patient (major). If both parents are carriers, then the child has a high chance of getting the thalassemia disease.  The symptoms are Fatigue, Weakness, Pale or yellowish skin, Facial bone deformities, Slow growth, Abdominal swelling, and Dark urine. A comprehensive clinis to create awareness, offer genetic counselling, and proper treatment is being setup for the

హైదరాబాద్‌లో టూరో యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు, విద్యార్థులకు 5000 డాలర్ల స్కాలర్‌షిప్‌

Image
 అత్యాధునిక విద్యకు పేరొందిన‌ టూరో యూనివర్సిటీ ఈ నెల ప‌దో తేదీ శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుంది. అంత‌ర్జాతీయ విద్య అవ‌కాశాల‌ను ఇక్క‌డి విద్యార్థుల‌కు అందించే గెట్2యూని సహకారంతో టూరో యూనివర్సిటీ భావి విద్యార్థుల కోసం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ ఆఫర్లు, స్కాలర్ షిప్ లను ప్రకటించింది. వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు పవన్ ఎ శ్రీవాస్తవ నేతృత్వంలోని గెట్2యూని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు విస్తృతమైన నియామక అనుభవం, వ్యక్తిగత మద్దతును అందిస్తుంది. టూరో యూనివ‌ర్సిటీ ప్రయత్నాలను బలోపేతం చేస్తూ, గెట్ 2యూని... విదేశాల్లో చ‌దువుకోవాల‌న్న విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో సాధికారత కల్పిస్తుంది. స్పాట్ అడ్మిషన్స్ కార్య‌క్ర‌మానికి హాజరయ్యే భావి విద్యార్థులు టూరో యూనివర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుని, వారి చదువుల కోసం ప్రత్యేకంగా 5000 డాలర్ల స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ విద్యార్థుల చ‌దువుకు మద్దతు ఇవ్వడానికి టూరో విశ్వవిద్యాలయం నిబద్ధతను నొక్కి చెబుతుంది. వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో విద్యార్థులను విజయానికి సిద్ధం చేయడం, పరివర్తనాత్మ

భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం: సివిల్స్ ర్యాంక‌ర్ల‌కు మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచ‌న‌

Image
 భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం: సివిల్స్ ర్యాంక‌ర్ల‌కు మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు సూచ‌న‌ * దీన్ని మీరంతా స‌ద్వినియోగం చేసుకోవాలి * కృష్ణ‌ప్ర‌దీప్ ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఐఏఎస్ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో ర్యాంక‌ర్ల‌కు స‌న్మానం హైద‌రాబాద్, మే 4, 2024: భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం సివిల్ స‌ర్వీస్ ర్యాంక‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంద‌ని, దాన్ని వాళ్లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌కు వెంక‌య్య‌నాయుడు సూచించారు.  కృష్ణ‌ప్ర‌దీప్ ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఐఏఎస్ అకాడ‌మీ శిక్ష‌ణ‌తో సివిల్స్ ర్యాంకులు సాధించిన 35 మందిని వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మం  హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో శ‌నివారం ఉద‌యం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌రో గౌర‌వ అతిథిగా దూర‌ద‌ర్శ‌న్ మాజీ అద‌న‌పు డీజీ డాక్ట‌ర్ ఆర్.ఎ. ప‌ద్మ‌నాభ‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెంకయ్య‌నాయుడు ముందుగా ర్యాంక‌ర్లంద‌రికీ హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “మీ ఈ ప‌య‌నం మీ జీవితాల్నే కాదు.. ఈ దేశాన్నే మారుస్తుంది. స‌మాజం, ప్ర‌జ‌లు